Header Banner

వారందరికీ సొంత ఇల్లు.. అర్హులు వీరే! దరఖాస్తు పూర్తి వివరాలు!

  Fri May 30, 2025 14:07        Politics

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇంటిని కల్పించేందుకు “అందరికీ ఇళ్లు” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని సొంత ఇల్లు లేని వారికి కేటాయించనుంది. పథకంలో మహిళల పేరుతో భూమిని ఇచ్చి, వారికి 10 సంవత్సరాల తర్వాత ఆ భూమిపై పూర్తిన హక్కులు లభించేలా నిబంధనలు రూపొందించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం, ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి ఇల్లు లేదా ఇంటి స్థలం పొందకపోవటం వంటి అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే స్థలం పొందినప్పటికీ వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

 

ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో విచారించి, అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాను కలెక్టర్ ఆమోదంతో ప్రకటిస్తారు. ప్రభుత్వ భూములు లభించని పట్టణాల్లో ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. రేషన్ కార్డు, ఆధార్, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పత్రాలు అవసరం. ఈ పథకం ద్వారా జీవితంలో ఒకసారి మాత్రమే ఇంటి స్థలాన్ని పొందే అవకాశం లభిస్తుంది. రెండు సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ స్థలం రద్దు చేయబడుతుంది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

వైజాగ్‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ! క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యం..

 

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 29 మందికి గాయాలు!

 

కడప గడ్డ.. దేవుని గడప లో మహానాడు 2025 ఘనవిజయం!

 

 మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం..! 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు!

 

జర్నలిస్టులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..! అక్రిడేషన్‌ కార్డుల గడువు పొడిగింపు!

 

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

 

ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!

 

ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..! 

 

ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

 

ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndarikiIllu #APHousingScheme #ChandrababuNaidu #TeluguGovernment #HouseForAll #TeluguDesamParty #CBNForPeople